ఆంధ్రప్రదేశ్ కి భారీగా నిధుల మంజూరు
- February 02, 2017
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అమృత్ పథకం కింద కేంద్రం భారీగా నిధులను మంజూరు చేసింది. అటల్ మిషన్ కింద రానున్న మూడేళ్లలో ఏపీలో రూ. 1,350 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఖర్చుపెట్టనుంది. కేంద్ర సాయంగా రూ.405 కోట్లు మంజూరు చేశారు. మంచినీటి సరఫరాకు రూ.863 కోట్లు, వరదనీటి నిర్వహణకు రూ.195 కోట్లు, వ్యర్థాల తొలగింపుకు రూ.261 కోట్లు, 32 నగరాల్లో మౌలిక సదుపాయాలకు అమృత్ పథకం కింద రూ. 2,890 కోట్లను కేంద్ర ప్రభుత్వం ఏపీకి కేటాయించింది.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







