ఆంధ్రప్రదేశ్ కి భారీగా నిధుల మంజూరు
- February 02, 2017
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అమృత్ పథకం కింద కేంద్రం భారీగా నిధులను మంజూరు చేసింది. అటల్ మిషన్ కింద రానున్న మూడేళ్లలో ఏపీలో రూ. 1,350 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఖర్చుపెట్టనుంది. కేంద్ర సాయంగా రూ.405 కోట్లు మంజూరు చేశారు. మంచినీటి సరఫరాకు రూ.863 కోట్లు, వరదనీటి నిర్వహణకు రూ.195 కోట్లు, వ్యర్థాల తొలగింపుకు రూ.261 కోట్లు, 32 నగరాల్లో మౌలిక సదుపాయాలకు అమృత్ పథకం కింద రూ. 2,890 కోట్లను కేంద్ర ప్రభుత్వం ఏపీకి కేటాయించింది.
తాజా వార్తలు
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం









