దుబాయ్ లో ఏపీ కాపు కార్పొరేషన్ చైర్మన్ కి ఘనస్వాగతం

- February 02, 2017 , by Maagulf

దుబాయ్ విమానాశ్రమంలో ఏపీ కాపు కార్పొరేషన్ చైర్మన్ శ్రీ చలమలశెట్టి రామానుజయ, అఖిల భారత కాపు సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ కే.లక్ష్మీపతికి ఇరికి తులసి ప్రసాద్,సింగిరి రవికుమార్,పేడిశెట్టి ప్రసాద్,డా.ముక్కు తులసీకుమార్ (APNRT కో-ఆర్డినేటర్), వేణుగోపాల్ పోలస్వామి ఘనస్వాగతం పలికారు.సంప్రదాయం వారిచే శుక్రవారం జరిగే 'శ్రీ వెంకటేశ్వర కళ్యాణం'లో ముఖ్యఅతిధిగా చలమలశెట్టి రామానుజయ విచ్చేసారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com