లక్ష వీసాల రద్దు అధ్యక్షుడి నిర్ణయంతో...
- February 04, 2017
ముస్లిం దేశ ప్రజల అమెరికా ప్రయాణంపై నిషేధం విధిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయంతో దాదాపు లక్ష వీసాలు రద్దయినట్లు అమెరికా ప్రభుత్వం వెల్లడించింది. యెమెన్ నుంచి డల్లాస్కు వచ్చిన ఇద్దరు సోదరులను అమెరికా ప్రభుత్వం బహిర్గతం చేసింది. అయితే వీసాలున్న ఎందరిని వెనక్కు పంపారనే అంశంపై మాత్రం ప్రభుత్వం ఎలాంటి వివరాలు బయట పెట్టలేదు. అమెరికా ప్రభుత్వం ఆ దేశ పౌరుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇరాక్, ఇరాన్, యెమెన్, సూడాన్, సోమాలియా, లిబియా, సిరియా దేశాల నుంచి వచ్చే శరణార్ధులపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









