అక్కినేని నాగార్జున ప్రత్యేక పూజలు నిజామాబాద్ జిల్లాలో...
- February 09, 2017
సినీ హీరో అక్కినేని నాగార్జున నిజామాబాద్ జిల్లాలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం 'ఓంనమో వెంకటేశాయ' సినిమా విడుదల సందర్భంగా చిత్ర యూనిట్ మొత్తంనిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం నర్సింగ్పల్లిలోని ఇందూరు తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకుంది. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ తన సినీ కెరీర్లో ఓం నమో వెంకటేశాయ బెస్ట్ సినిమాగా నిలుస్తుందన్నారు. అన్నమయ్య, రామదాసు, శిరిడి సాయి లాంటి భక్తిరస చిత్రాల్లో నటించడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు పరిరక్షిస్తున్న మా పల్లె చారిటబుల్ ట్రస్ట్కు నాగార్జున ధన్యవాదాలు తెలిపారు.
తాజా వార్తలు
- క్షతగాత్రులను పరామర్శించిన యుఏఈ అధ్యక్షుడు
- దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్కు నాటో మద్దతు..!!
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు నేపథ్యంలో TGWWC–ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!
- దుబాయ్ లో పబ్లిక్ సేఫ్టీపై కొత్త చట్టం..Dh2 మిలియన్ల ఫైన్..!!









