అక్కినేని నాగార్జున ప్రత్యేక పూజలు నిజామాబాద్ జిల్లాలో...
- February 09, 2017
సినీ హీరో అక్కినేని నాగార్జున నిజామాబాద్ జిల్లాలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం 'ఓంనమో వెంకటేశాయ' సినిమా విడుదల సందర్భంగా చిత్ర యూనిట్ మొత్తంనిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం నర్సింగ్పల్లిలోని ఇందూరు తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకుంది. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ తన సినీ కెరీర్లో ఓం నమో వెంకటేశాయ బెస్ట్ సినిమాగా నిలుస్తుందన్నారు. అన్నమయ్య, రామదాసు, శిరిడి సాయి లాంటి భక్తిరస చిత్రాల్లో నటించడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు పరిరక్షిస్తున్న మా పల్లె చారిటబుల్ ట్రస్ట్కు నాగార్జున ధన్యవాదాలు తెలిపారు.
తాజా వార్తలు
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









