అక్కినేని నాగార్జున ప్రత్యేక పూజలు నిజామాబాద్ జిల్లాలో...
- February 09, 2017
సినీ హీరో అక్కినేని నాగార్జున నిజామాబాద్ జిల్లాలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం 'ఓంనమో వెంకటేశాయ' సినిమా విడుదల సందర్భంగా చిత్ర యూనిట్ మొత్తంనిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం నర్సింగ్పల్లిలోని ఇందూరు తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకుంది. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ తన సినీ కెరీర్లో ఓం నమో వెంకటేశాయ బెస్ట్ సినిమాగా నిలుస్తుందన్నారు. అన్నమయ్య, రామదాసు, శిరిడి సాయి లాంటి భక్తిరస చిత్రాల్లో నటించడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు పరిరక్షిస్తున్న మా పల్లె చారిటబుల్ ట్రస్ట్కు నాగార్జున ధన్యవాదాలు తెలిపారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







