'తొలి పరిచయం' పోలవరంలో...
- February 11, 2017
వెంకీ, లాస్య జంటగా పీయూకే ప్రొడక్షన్స పతాకంపై దీపక్కృష్ణ నిర్మిస్తున్న చిత్రం 'తొలి పరిచయం'. ఎల్. రాధాకృష్ణ దర్శకునిగా పరిచయమవుతున్నారు. బుధవారం జరిగిన కార్యక్రమంలో నిర్మాత మల్కాపురం శివకుమార్ ఈ సినిమా ఫస్ట్లుక్ను ఆవిష్కరించారు. దర్శకుడు రాధాకృష్ణ మాట్లాడుతూ ''పెళ్లంటే ఇష్టంలేని ఓ అమ్మాయి, ఓ అబ్బాయి నాలుగు రోజులపాటు ఒకే ఇంట్లో ఉండాల్సి వచ్చినప్పుడు వాళ్ల మధ్య ఏం జరిగిందన్నదే ఈ సినిమా కథ. పోలవరం పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపాం. పోస్ట్ ప్రొడక్షన పనులు ముగింపుదశకొచ్చాయి'' అని చెప్పారు. త్వరలో పాటల్ని విడుదల చేస్తామని హీరో వెంకీ తెలిపారు. జనసేన పార్టీ పాటలకు సంగీతాన్నిచ్చిన తనకు సంగీత దర్శకుడిగా ఇదే తొలి చిత్రమని సంగీత దర్శకుడు ఇంద్రగంటి చెప్పారు.
తాజా వార్తలు
- IPL 2026: DC పై పంజాబ్ ఘనవిజయం
- ఏపీలో సెగలు పుట్టిస్తున్న ఎండలు..
- నీతిఆయోగ్ నూతన వైస్ ఛైర్మన్ గా అశోక్ కుమార్
- ఎన్టీఆర్ లెజెండరీ అవార్డ్స్ పోస్టర్ను ఆవిష్కరించిన దగ్గుబాటి పురందేశ్వరి
- ఒమన్ లో 40 మంది అరెస్టు..!!
- యూఏఈలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా? Dh4 మార్కును తాకుతాయా?
- కువైట్ ఎయిర్పోర్ట్ T5 నుండి డైరెక్ట్ ఫ్లైట్స్.. జజీరా ఎయిర్వేస్
- ఖతార్ లో కమ్యూనిటీ రన్నింగ్ సెషన్లు ప్రారంభం..!!
- సంస్కరణల దిశగా రిమోట్ వర్క్.. పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆమోదం..!!
- సాక్ష్యంగా ఈమెయిల్.. BHD11,000 దావా కొట్టివేత..!!









