రోడ్డు ప్రమాదంలో స్కూలు విద్యార్థిని మృతి..
- February 15, 2017
15 ఏళ్ళ స్కూలు విద్యార్థిని, తీవ్ర గాయాలతో సలమానియా మెడికల్ కాంప్లెక్స్ హాస్పిటల్లో చేరగా, దురదృష్టవశాత్తూ ఆమె ప్రాణాలు కోల్పోయింది. రోడ్డుపై అతివేగంగా ప్రయాణిస్తున్న ఓ కారు, అదుపు తప్పి 15 ఏళ్ళ పాకిస్తానీ బాలిక అరూజ్ కైసర్ మీదకు దూసుకెళ్ళింది. అరూజ్ కైసర్ 8 వ తరగతి చదువుతోంది. స్కూల్ బస్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఆమె ఈ ప్రమాదానికి గురయ్యింది. ఓ-నెగెటివ్ బ్లడ్ గ్రూప్ కోసం వలసదారులైన వలంటీర్లు శ్రమించారు, ఆమెన కాపాడేందుకు. రేర్ బ్లడ్ గ్రూప్ కావడంతో అంతలా కష్టపడాల్సి వచ్చింది. 40 యూనిట్ల బ్లడ్ని ఆమెకు అందించినప్పటికీ దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోవడం జరిగింది.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









