రోడ్డు ప్రమాదంలో స్కూలు విద్యార్థిని మృతి..
- February 15, 2017
15 ఏళ్ళ స్కూలు విద్యార్థిని, తీవ్ర గాయాలతో సలమానియా మెడికల్ కాంప్లెక్స్ హాస్పిటల్లో చేరగా, దురదృష్టవశాత్తూ ఆమె ప్రాణాలు కోల్పోయింది. రోడ్డుపై అతివేగంగా ప్రయాణిస్తున్న ఓ కారు, అదుపు తప్పి 15 ఏళ్ళ పాకిస్తానీ బాలిక అరూజ్ కైసర్ మీదకు దూసుకెళ్ళింది. అరూజ్ కైసర్ 8 వ తరగతి చదువుతోంది. స్కూల్ బస్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఆమె ఈ ప్రమాదానికి గురయ్యింది. ఓ-నెగెటివ్ బ్లడ్ గ్రూప్ కోసం వలసదారులైన వలంటీర్లు శ్రమించారు, ఆమెన కాపాడేందుకు. రేర్ బ్లడ్ గ్రూప్ కావడంతో అంతలా కష్టపడాల్సి వచ్చింది. 40 యూనిట్ల బ్లడ్ని ఆమెకు అందించినప్పటికీ దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోవడం జరిగింది.
తాజా వార్తలు
- మీ డ్రైవింగ్ లైసెన్స్లో మొబైల్ నంబర్ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం







