రోడ్డు ప్రమాదంలో స్కూలు విద్యార్థిని మృతి..
- February 15, 2017
15 ఏళ్ళ స్కూలు విద్యార్థిని, తీవ్ర గాయాలతో సలమానియా మెడికల్ కాంప్లెక్స్ హాస్పిటల్లో చేరగా, దురదృష్టవశాత్తూ ఆమె ప్రాణాలు కోల్పోయింది. రోడ్డుపై అతివేగంగా ప్రయాణిస్తున్న ఓ కారు, అదుపు తప్పి 15 ఏళ్ళ పాకిస్తానీ బాలిక అరూజ్ కైసర్ మీదకు దూసుకెళ్ళింది. అరూజ్ కైసర్ 8 వ తరగతి చదువుతోంది. స్కూల్ బస్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఆమె ఈ ప్రమాదానికి గురయ్యింది. ఓ-నెగెటివ్ బ్లడ్ గ్రూప్ కోసం వలసదారులైన వలంటీర్లు శ్రమించారు, ఆమెన కాపాడేందుకు. రేర్ బ్లడ్ గ్రూప్ కావడంతో అంతలా కష్టపడాల్సి వచ్చింది. 40 యూనిట్ల బ్లడ్ని ఆమెకు అందించినప్పటికీ దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోవడం జరిగింది.
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర
- బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం: నూతన ప్రధానిగా ఆండీ బర్న్హామ్ బాధ్యతలు!
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- ఖతార్లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- భారత్ పార్లమెంట్ హౌస్లో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మార్రీకి ఘన స్వాగతం
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు







