మిథాలీ రాజ్ అరుదైన రికార్డు

- February 15, 2017 , by Maagulf
మిథాలీ రాజ్ అరుదైన రికార్డు

భారత్ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ తన కెరీర్‌లో గొప్ప మైలురాయిని అధిగమించింది. వన్డేల్లో 5,500 పరుగుల మార్కు దాటిన రెండో క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పింది. దక్షిణాఫ్రికాతో జరిగిన ప్రపంచ కప్ క్వాలిఫైర్ మ్యాచ్‌లో ఈ ఘనత సాధిచింది. ఇటీవల అంతర్జాతీయ వన్డేల్లో రెండో ర్యాంక్‌కు దూసుకెళ్లిన మిథాలీ, అత్యధిక పరుగులు సాధించిన భారత్ క్రీడాకారిణి కూడా. అత్యధిక 50 ఓవర్ల మ్యాచ్‌లు ఆడింది కూడా మిథాలీయే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com