మిథాలీ రాజ్ అరుదైన రికార్డు
- February 15, 2017
భారత్ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ తన కెరీర్లో గొప్ప మైలురాయిని అధిగమించింది. వన్డేల్లో 5,500 పరుగుల మార్కు దాటిన రెండో క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పింది. దక్షిణాఫ్రికాతో జరిగిన ప్రపంచ కప్ క్వాలిఫైర్ మ్యాచ్లో ఈ ఘనత సాధిచింది. ఇటీవల అంతర్జాతీయ వన్డేల్లో రెండో ర్యాంక్కు దూసుకెళ్లిన మిథాలీ, అత్యధిక పరుగులు సాధించిన భారత్ క్రీడాకారిణి కూడా. అత్యధిక 50 ఓవర్ల మ్యాచ్లు ఆడింది కూడా మిథాలీయే.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







