'ఐపిఎల్-2017' షెడ్యూల్ విడుదల
- February 15, 2017
ఐపిఎల్-2017 షెడ్యూల్ను విడుదల చేసింది బీసీసీఐ. ఈ మెగా టోర్నీ ఏప్రిల్ 5వ తేదీ నుంచి మొదలుకానుంది. అయితే మొదటి మ్యాచ్ హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలోనే జరగనుంది. ఇందులో హైదరాబాద్ సన్ రైజర్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్లు తలపడనున్నాయి. 47 రోజుల పాటు జరిగే ఈ టోర్నీ కోసం పది వేదికలను ప్రకటించింది బీసీసీఐ. ప్రతి జట్టు మొత్తం 14 మ్యాచ్లు ఆడనుండగా ఒక్కొక్కటి ఒక్కో స్టేడియంలో ఏడు చొప్పున గేమ్లు ఆడతాయి. అయితే మే 21న ఫైనల్ మ్యాచ్ జరగనుండగా అది కూడా మన హైదరాబాద్ స్టేడియంలోనే జరగనుండటం విశేషం. ఈ ఎడిషన్లో ఇండో స్టేడియంలో కూడా ఐపిఎల్ మ్యాచ్లు జరగనున్నాయి. ఐపిఎల్ జట్లలో ఒక్క కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఆడాల్సిన హోం గ్రౌండ్ మ్యాచ్లలో నాలుగు మొహాలిలో జరగనున్నాయి.
తాజా వార్తలు
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు
- విదేశీ విద్యార్థులకు US కొత్త రూల్స్..!







