కశ్మీర్లో అమరవీరులకు మోదీ నివాళులు
- February 15, 2017
కశ్మీర్లో మంగళవారం జరిగిన రెండు వేరు వేరు ఎన్కౌంటర్లలో వీరమరణం పొందిన ముగ్గురు సైనికులు, ఒక మేజర్కి ప్రధానమంత్రి నరేంద్రమోదీ నివాళులర్పించారు. దిల్లీలోని పాలం విమానాశ్రయానికి చేరుకున్న వారి మృతదేహాల వద్ద పూలమాలలు ఉంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ ప్రధానమంత్రికి సంఘటన జరిగిన తీరును గురించి వివరించారు. జమ్మూకశ్మీర్లోని బందిపుర జిల్లా హజీన్ ప్రాంతంలో, క్రాల్గంద్ ప్రాంతాల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో సైనికులు మృతిచెందిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







