ఐదు దేశాలలో సురక్షిత తాగునీటి ప్రాజెక్టులు ప్రారంభించిన యూ.ఏ.ఈ.
- September 18, 2015
మోహమ్మెద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ చారిటీఅండ్ హ్యూమ్యానిటేరియన్ ఎస్టాబ్లిష్మెంట్ వారితో చేసుకున్న అంగీకార పత్రాన్ని అమలు చేసే దిశగా, ద యూ. ఏ. ఈ. వాటర్ ఎయిడ్ ఫౌండేషన్ వారు అభివృద్ధి చెందుతూ ఉన్న, అవసరమైన - సోమాలియా, తజికిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఘనా, మరియు బెనిన్ దేశాలలో సురక్షితమైన తాగునీరు మరియు మానవతా కార్యక్రమాల అమలుకు శ్రీకారం చుట్టారు. ఈ ప్రోజక్టుల వలన 60,000 మంది ప్రయోజనం పొందుతారని, కరువును ఎదుర్కోవడానికి కూడా ఉద్దేశించబడిన యూ. ఏ. ఈ. వాటర్ ఎయిడ్ ఫౌండేషన్ ఏక్టింగ్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ మొహమ్మద్ అల్ శాంసీ తెలిపారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!
- ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్ లో మున్సిపల్ మినిస్టర్ తనిఖీలు..!!
- దుబాయ్-చైనా ఆర్థిక సంబంధాల విస్తరణపై చర్చలు..!!
- 24-గంటలపాటు ఫుడ్ హబ్ ప్రారంభం..!!
- 15 ఏళ్ల ప్రవాస బాలిక ఆచూకీ లభ్యం..!!
- భారీ వర్షాల నేపథ్యంలో సౌదీలో క్లాసులు రద్దు..!!
- గోల్డెన్ వీసా హోల్డర్లు విదేశాల నుంచి పని చేయవచ్చా?
- సౌదీ అరేబియాలో తెలుగు సమాఖ్య సేవా గాథ—నిరాశలో ఉన్న వ్యక్తికి కొత్త జీవితం









