శశికళకు ఈసీ నోటీసులు
- February 17, 2017
తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి బలపరీక్ష ఎదుర్కోక ముందే ప్రస్తుతం జైలులో ఉన్న శశికళకు ఈసీ షాకిచ్చింది. అన్నాడిఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎలా ఎన్నికయ్యారో వివరాలు చెప్పాలంటూ నోటీసులు పంపింది. ఈనెల 28లోగా జవాబివ్వాలని ఆదేశించింది. అన్నాడిఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా శశికళ నియామకం అక్రమమని పార్టీ నేత డాక్టర్ వి.మైత్రేయన్ ఫిర్యాదు మేరకు ఎన్నికల సంఘం ఈ నోటీసులు జారీ చేసింది.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







