‘ప్రతీ భారతీయుడు చూడాల్సిన చిత్రం’
- February 18, 2017
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో నాగార్జున కీలకపాత్రలో నటించిన భక్తిరస చిత్రం ‘ఓం నమో వేంకటేశాయ’. వేంకటేశ్వరస్వామి భక్తుడు హథీరాం బాబా జీవితగాథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో శనివారం కేంద్ర ప్రసార, సమాచారశాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు ప్రసాద్ ల్యాబ్స్లో చిత్రాన్ని వీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘ప్రతీ భారతీయుడు చూడాల్సిన చిత్రం’ అంటూ కితాబిచ్చారు. ఆయనతో పాటు దర్శకుడు రాఘవేంద్రరావు, నాగార్జున తదితరులు ఉన్నారు.
ఏఎంఆర్ సాయి కృపా ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఎం.మహేష్రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. కీరవాణి స్వరాలు సమకూర్చారు.
తాజా వార్తలు
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- ఐరా ‘స్పా’ మసాజ్ సెంటర్ లో వ్యభిచారం.. నలుగురు అరెస్ట్!









