పసిడి ధర పరుగులు పెడుతూ పోతోంది
- February 18, 2017
ముంబై: పసిడి ధర పరుగులు పెడుతూ పోతోంది. బంగారం ధరలో మూడు వారాలుగా తగ్గుదల కనిపించడం లేదు. తాజాగా ఈరోజు పది గ్రాములకు రూ.155 పెరిగి రూ.29,880కు చేరుకుంది. స్థానిక బంగారు వర్తకుల నుంచి డిమాండ్ పెరగడంతో ధర పెరిగినట్టు బులియన్ వర్గాలు చెబుతున్నాయి. వెండి కూడా కిలోకు రూ.400 పెరిగి రూ.43,450 వద్ద ఆగింది. ఇండ్రస్ట్రియల్ యూనిట్లు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడంతో వెండి ధర పెరిగినట్టు తెలుస్తోంది. ఢిల్లీలో 99.9 స్వచ్ఛత కలిగిన బంగారం ధర పది గ్రాములకు రూ.29,950 కాగా 99.5 స్వచ్ఛత కలిగిన పసిడి ధర పది గ్రాములకు రూ.29,800 పలుకుతోంది.
తాజా వార్తలు
- స్క్రబ్ టైఫస్తో మూడుకు చేరిన మొత్తం మరణాల సంఖ్య
- ఇండిగో సంస్థ పై కేంద్రం చర్యలకు సిద్ధం
- వచ్చే యేడాది అందుబాటులోకి రానున్న విమాన కార్గో సేవలు
- మైనర్ బాలిక పై లైంగిక దాడి..భారతీయుడికి ఏడేళ్లు జైలుశిక్ష
- ఖతార్ ఎయిర్వేస్ కు కొత్త సీఈఓ నియామకం..!!
- బీచ్లను క్లీన్ చేసిన కువైట్ డైవర్లు..!!
- సౌదీలో ఆరోగ్య సంరక్షణపై 95.7% మంది హ్యాపీ..!!
- ప్రైవసీ, డేటా ప్రొటెక్షన్ పై దృష్టి పెట్టండి..!!
- ఇండియా-ఒమన్ ఆర్థిక భాగస్వామ్యం..షురా కౌన్సిల్ సమీక్ష..!!
- హైదరాబాద్లో రోడ్లకు నూతన నామకరణం







