వలసదారులకు ఎలక్ట్రిసిటీ టారిఫ్ 'డబుల్'
- February 20, 2017
బహ్రెయిన్లో వలసదారులకు ఇకపై ఎలక్ట్రిసిటీ టారిఫ్ డబుల్ కానుంది. మార్చ్ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. ఎలక్ట్రిసిటీతోపాటు, వాటర్ బిల్లులు కూడా 'డబుల్' మొత్తంలో వినియోగదారులకు షాక్ ఇవ్వనున్నాయి. 0 నుంచి 3000 యూనిట్స్ వరకు ప్రస్తుతం 6 ఫిల్స్గా ఉన్న బిల్లు ఇకపై 13 ఫిల్స్కి (ఒక్కో యూనిట్) చేరుకుంటుంది. అదే వాటర్ విషయానికొస్తే 0 నుంచి 60 యూనిట్ల వరకు 80 ఫిల్స్ నుంచి 200 ఫిల్స్కి (ఒక్కో యూనిట్) చేరుకుంటుంది. గత ఏడాది మార్చ్ నుంచి వాటర్ మరియు ఎలక్ట్రిసిటీ బిల్స్లో సంస్కరణలు తీసుకొచ్చారు. సబ్సిడీలు ఎత్తివేయడం, అలాగే ధరల్ని పెంచడం ద్వారా ఆర్థిక మాంద్యం నుంచి గట్టెక్కే ప్రయత్నాలు చేస్తోంది ప్రభుత్వం.

తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









