ఫేక్ వీసా కుంభకోణం: ఓ వ్యక్తి అరెస్ట్
- February 20, 2017
ఆసియాకి చెందిన ఓ వ్యక్తి, ఫేక్ వీసాలు తయారు చేస్తూ పలువుర్ని మోసగించిన కేసులో అరెస్టయ్యాడు. షార్జా కోర్ట్లో ఈ కేసు విచారణలో ఉంది. రెసిడెన్స్ వీసాల్ని అందజేస్తానని చెప్పి, ఫేక్ వీసాల్ని బాధితులకు అందించి 100,000 దిర్హామ్లను కాజేశాడు నిందితుడు. మోసగాడని తెలియక అతన్ని నమ్మిన పాకిస్తాన్కి చెందిన వ్యక్తి, 100,000 చెల్లించాడు. అయితే దుబాయ్కి వెళ్ళేందుకోసం ఇస్లామాబాద్ చేరుకోగా, అక్కడే వారికి తమ వద్దనున్న వీసా ఫేక్ అని తేలింది. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో నిందితుడి బాగోతం బయటపడింది. కేసు విచారణ వాయిదా పడింది.
తాజా వార్తలు
- విక్రమ్ 1 దేశంలోనే తొలి ప్రైవేట్ రాకెట్..జెండా ఊపి ప్రారంభించిన సీఎం రేవంత్
- కువైట్ ఎయిర్వేస్ 13 గమ్యస్థానాలకు 35 విమాన సర్వీసులు పునఃప్రారంభం
- IPL 2026: రాజస్తాన్ పై హైదరాబాద్ ఘన విజయం
- ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్: మెట్రో నగరాలకే కాదు..విజయవాడకు పాకిన ఏఐ విప్లవం
- IPL 2026: DC పై పంజాబ్ ఘనవిజయం
- ఏపీలో సెగలు పుట్టిస్తున్న ఎండలు..
- నీతిఆయోగ్ నూతన వైస్ ఛైర్మన్ గా అశోక్ కుమార్
- ఎన్టీఆర్ లెజెండరీ అవార్డ్స్ పోస్టర్ను ఆవిష్కరించిన దగ్గుబాటి పురందేశ్వరి
- ఒమన్ లో 40 మంది అరెస్టు..!!
- యూఏఈలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా? Dh4 మార్కును తాకుతాయా?









