ఫేక్ వీసా కుంభకోణం: ఓ వ్యక్తి అరెస్ట్
- February 20, 2017
ఆసియాకి చెందిన ఓ వ్యక్తి, ఫేక్ వీసాలు తయారు చేస్తూ పలువుర్ని మోసగించిన కేసులో అరెస్టయ్యాడు. షార్జా కోర్ట్లో ఈ కేసు విచారణలో ఉంది. రెసిడెన్స్ వీసాల్ని అందజేస్తానని చెప్పి, ఫేక్ వీసాల్ని బాధితులకు అందించి 100,000 దిర్హామ్లను కాజేశాడు నిందితుడు. మోసగాడని తెలియక అతన్ని నమ్మిన పాకిస్తాన్కి చెందిన వ్యక్తి, 100,000 చెల్లించాడు. అయితే దుబాయ్కి వెళ్ళేందుకోసం ఇస్లామాబాద్ చేరుకోగా, అక్కడే వారికి తమ వద్దనున్న వీసా ఫేక్ అని తేలింది. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో నిందితుడి బాగోతం బయటపడింది. కేసు విచారణ వాయిదా పడింది.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







