షార్జా నుంచి భారతదేశంకు విమాన ఛార్జ్ కేవలం 69 దిర్హామ్స్ మాత్రమే
- February 24, 2017
షార్జా ఆధారిత తక్కువ ధర ఎయిర్ అరేబియా విమాన సంస్థ షార్జా నుంచి భారతదేశంకు ఎంతో తక్కువ విమాన ఛార్జ్ టిక్కెట్లతో 69 డి హెచ్ గమ్యస్థానానికి చేర్చనున్నట్లు తన వైమానిక వెబ్సైట్లో ప్రకటించింది. విమాన ప్రయాణికులను ప్రోత్సాహించేందుకు క్యారియర్ వెబ్ సైట్ లో, ప్రయాణికులు ఒకవైపున ప్రయాణించే టిక్కెట్లతో 69 డి హెచ్ ఖర్చుతో కోళికోడ్ మరియు తిరువంతపురం బుక్ చేసుకోవచ్చు.ఈ టికెట్లలోఅన్ని అదనపు పన్నులు చేర్చారు, కానీ విమానాశ్రయ పన్నులు ఈ టికెట్ లలో చేర్చబడలేదు. అయితే ఈ టికెట్ ధరలు కొసీకోడీ ప్రయాణంకు వచ్చే నెల మార్చి 20 వ తేదీ తర్వాత పరిగణన లోనికి వస్తాయని అదేవిధంగా ఏప్రిల్ 9 వ తేదీ తర్వాత తిరువంతపురం విమానంలో ప్రయాణించడానికి వీలు కానుంది. ఈ ప్రమోషన్ ముగింపు తేదీ ఎక్కడా పేర్కొనబడలేదు. విమాన ప్రయాణాల ప్రమోషన్లో భాగంగా తమ సంస్థ విమానాలలో భారతీయ భోజనం ప్రయాణికులకు వడ్డిస్తారని తెలిపింది.
తాజా వార్తలు
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!
- తెలంగాణకు కొత్త గవర్నర్ గా శివ ప్రతాప్ శుక్లా..
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్









