భవనం పైనుంచి కిందపడి బంగ్లాదేశ్ కార్మికుడి దుర్మరణం
- February 27, 2017
మనామా: బతుకు తెరువు కోసం బంగ్లాదేశ్ నుంచి మనమాకు వెళ్లిన ఓ కార్మికుడు ప్రమాదవశాత్తు భవనంపై నుంచి పడి మృతి చెందాడు. ఒక సంస్థలో కార్మికుడిగా పని చేస్తున్న మహమ్మద్ సలీం ఆలీ మొహమ్మద్ జియారోట్ ఆలీ (30) పనిచేసేవారు కానీ లింరా వెబ్సైట్ ప్రకారం, అతని ఉద్యోగం వీసా చెల్లదు.ఆ కార్మికుని భౌతిక కాయాన్ని సల్మానియా మెడికల్ కాంప్లెక్స్ ఆసుపత్రిలో మృతదేహాలను భద్రపరిచే గదిలో ఉంచేరు. భవనంపై ఉన్న ఆ కార్మికుడు విధి నిర్వహణలో కిందపడి మరణించాడు.ఈ కార్మికుని మరణానికి దారి తీసిన మరిన్ని వివరాలు అందుబాటులో లేవు.
తాజా వార్తలు
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!









