భవనం పైనుంచి కిందపడి బంగ్లాదేశ్ కార్మికుడి దుర్మరణం

- February 27, 2017 , by Maagulf
భవనం పైనుంచి కిందపడి బంగ్లాదేశ్ కార్మికుడి దుర్మరణం

మనామా: బతుకు తెరువు కోసం బంగ్లాదేశ్ నుంచి మనమాకు వెళ్లిన ఓ కార్మికుడు ప్రమాదవశాత్తు భవనంపై నుంచి పడి మృతి చెందాడు. ఒక సంస్థలో కార్మికుడిగా పని చేస్తున్న మహమ్మద్ సలీం ఆలీ మొహమ్మద్ జియారోట్ ఆలీ (30) పనిచేసేవారు కానీ లింరా వెబ్సైట్ ప్రకారం, అతని ఉద్యోగం వీసా చెల్లదు.ఆ కార్మికుని భౌతిక కాయాన్ని సల్మానియా మెడికల్ కాంప్లెక్స్ ఆసుపత్రిలో మృతదేహాలను భద్రపరిచే గదిలో ఉంచేరు. భవనంపై ఉన్న ఆ కార్మికుడు విధి నిర్వహణలో కిందపడి మరణించాడు.ఈ కార్మికుని మరణానికి దారి తీసిన మరిన్ని వివరాలు అందుబాటులో లేవు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com