దోహా సేవా కేంద్రం నుంచి ఎలక్ట్రానిక్ పాస్స్పోర్టుల అపహరణ
- March 01, 2017
కువైట్ : దోహా సేవా కేంద్రం నుంచి పలు పూరింపబడని ఎలక్ట్రానిక్ పాస్స్పోర్టులు, జాతీయతను నిర్ధారించే పత్రాలు మరియు ఆధునిక పరికరాలతో గుర్తించబడని పలు వస్తువులున్న ఒక అల్మెరా అపహరణకు గురయ్యాయి. అయితే, ఈ నేరానికి సంబంధించిన వివరాలు తక్షణమే వెలువడలేదు. ఆయా విలువైన పత్రాలను తస్కరించిన దొంగలను పెట్టుకొనేందుకు అపరాధ పరిశోధకులు, ఫోరెన్సిక్ శాఖ అధికారులు పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. అంతర్గత మంత్రిత్వ శాఖ స్పందించి జాతీయ సెలవులు ముగిసిన వెంటనే ఎలక్ట్రానిక్ పాస్ పోర్టులను దేశవ్యాప్తంగా ఉన్న పలు సేవా కేంద్రాల నుంచి వీటిని పంపిణీ చేయనున్నట్లు తెలిపింది. అదేవిధంగా విదేశాంగ మంత్రిత్వశాఖ మంగళవారం ఈ విషయమై ఒక ప్రకటన చేస్తూ, ఎలక్ట్రానిక్ పా పోర్టులు రాయబారులకు ప్రత్యేక పాస్ పోర్టులను త్వరలో విడుదల చేసేందుకు నియమ నిబంధనల ప్రకారం జారీ చేసేందుకు మార్గ నిర్ధేశాకాలు రూపొందించబడ్డాయి.
తాజా వార్తలు
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!







