39 మంది పాక్ ఖైదీలను విడుదల చేసిన భారత్
- March 01, 2017
పాకిస్తాన్కు చెందిన ఖైదీలను భారత ప్రభుత్వం బుధవారం నాడు విడుదల చేసింది. దాయాది పాకిస్తాన్ తరచుగా కయ్యానికి కాలు దువ్వుతున్నా.. భారత్ మాత్రం ఎప్పుడూ స్నేహశీలిగానే ఉంటూ వచ్చిందనడానికి ఇది సంకేతంగా కనిపిస్తోంది. భారత్లో ఉంటున్న 39 మంది ఖైదీలను వారి సొంతమైన పాకిస్తాన్కు పంపివేసింది. వాఘా-అత్తారీ మార్గం నుంచి ఖైదీలను వారి సొంత ప్రాంతాలకు వెళ్లే ఏర్పాట్లు చేశారు. తమ కుటుంబీకులను, బంధువులను మళ్లీ కలుసుకోబోతున్న సంబరాలలో ఖైదీలు తమ దేశానికి వెళ్లిపోతారు.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







