భాగ్యనగరం లో మండిపోతున్న ఎండలు

- March 05, 2017 , by Maagulf
భాగ్యనగరం లో మండిపోతున్న ఎండలు

మార్చి లోనే భానుడు నిప్పులు కక్కుతున్నాడు. ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 5 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు భాగ్యనగర వాసులు జల విహారాలకు పరుగులు పెడుతున్నారు. జలవిహార్ లో సందడిని మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com