కార్లు, మోటార్ సైకిళ్లు, కమర్షియల్ వాహనాల బీమీ ప్రీమియం 50% పెరగనుంది
- March 05, 2017
కార్లు, మోటార్ సైకిళ్లు, కమర్షియల్ వాహనాల బీమీ ప్రీమియం 50% పెరగనుంది. ఏప్రిల్ 1నుంచి ఈ పెంపును అమలు చేసే యోచనలో బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏ) ఉంది. 1000-1500 సీసీ గల మధ్య తరహా కార్ల నుంచి ఎస్యూవీ వంటి పెద్ద కార్ల దాకా బీమా ప్రీమియం 50 శాతం పెరగనుండగా, 1000 సీసీ లోపు గల చిన్న కార్ల ప్రీమియంలో మాత్రం పెంపు ప్రతిపాదన ఏదీ చేయలేదు. స్పోర్ట్స్ బైకులు, 350కి పైగా సీసీ కలిగిన సూపర్ బైకుల ప్రీమియంను 50 శాతం పెంచాలని నిర్ణయించింది.
తాజా వార్తలు
- ఓల్డ్ దోహా పోర్టులో 6రోజులపాటు స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- అబుదాబిలో ఒమన్-యూఏఈ హయ్యర్ కమిటీ సమావేశం..!!
- బహ్రెయిన్ లో కొత్త డిజిటల్ సర్వీస్ ప్రారంభం..!!
- కింగ్ ఫహద్ కాజ్వే క్రాసింగ్ ఫీ పెంపు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్.. ఉరుములతో కూడిన వర్షాలు..!!
- బోయింగ్ డ్రీమ్లైనర్ విమానాన్ని నిలిపివేసిన ఎయిర్ ఇండియా..!!
- భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన ట్రంప్
- JEE మెయిన్ సెషన్ 2 పరీక్షల షెడ్యూల్ రిలీజ్
- భారత్తో మ్యాచ్ బాయ్కాట్ పై షాహిద్ అఫ్రిది కామెంట్స్
- భారత దేశవ్యాప్తంగా 7 కొత్త బుల్లెట్ ట్రైన్లు







