నేత్రదానం చేసిన కపిల్ శర్మ
- March 07, 2017
బాలీవుడ్ టాప్ కమెడియన్ కపిల్ శర్మ స్ఫూర్తి దాయకంగా నిలిచాడు. మరణానంతరం తన కళ్లను దానం చేస్తానని ప్రతిఙ్ఞ చేశాడు. గత నెలలో అంధుల టీ-20 క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్లో పాకిస్తాన్ పై టీమిండియా విజయం సాధించింది. కపిల్ శర్మ షో లో ఈ జట్టు తాజాగా పాల్గొంది. ఈ నేపథ్యంలోనే కపిల్ శర్మ పై ఈ నిర్ణయం తీసుకున్నాడు.
"మనం చేసే ఒక చిన్న పని కూడా ఎవరికో ఒకరికి గొప్ప ఆనందాన్ని ఇస్తుంది. నా కళ్ల ద్వారా ఎవరు ఒకరు లోకాన్ని చూడగలరు అనుకుంటే.. నేను ఎంతో సంతోషంగా అందుకు ఒప్పుకుంటాను' ఈ సందర్భంగా వ్యాఖ్యానించాడు కపిల్. కామెడి నైట్స్ విత్ కపిల్ షో కపిల్ శర్మ దేశవ్యాప్తంగ పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ఇటివల హీరోగా కూడా ఎంట్రీ ఇచ్చి ఓ హిట్ కొట్టాడు కపిల్.
తాజా వార్తలు
- ఘోర ప్రమాదం.. బస్సులోని 18 మంది ప్రయాణికులు మృతి..
- వాట్సాప్లో ఇన్స్టాగ్రామ్ ‘యూజర్ నేమ్’ ఫీచర్..
- ఉచిత బస్సుల పై వెంకయ్య నాయుడు ఫైర్
- మంగళగిరి ఎయిమ్స్ లో త్వరలో ట్రామా సెంటర్: ఎంపీ బాలశౌరి
- అమెరికాలో మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద ఘనంగా గాంధీజయంతి వేడుకలు
- డా.బంగారి రజనీ ప్రియదర్శినికి టైమ్స్ ఆఫ్ ఇండియా హెల్త్ కేర్ ఐకాన్ అవార్డ్
- ఎస్ఎస్ఆర్ హోటల్స్ కు స్వచ్ఛ ఆంధ్రా అవార్డు..!!
- జ్లీబ్ సమస్యకు వర్కర్స్ సిటీస్ తో చెక్..!!
- BD7,000 విలువైన గోల్డ్ జివెల్లరీ చోరీ..మహిళ అరెస్టు..!!
- కస్టమ్స్ యాప్ ద్వారా కార్లు, ఫర్నిచర్, ఎలక్ట్రానిక్స్ వేలం..!!