నేత్రదానం చేసిన కపిల్ శర్మ
- March 07, 2017
బాలీవుడ్ టాప్ కమెడియన్ కపిల్ శర్మ స్ఫూర్తి దాయకంగా నిలిచాడు. మరణానంతరం తన కళ్లను దానం చేస్తానని ప్రతిఙ్ఞ చేశాడు. గత నెలలో అంధుల టీ-20 క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్లో పాకిస్తాన్ పై టీమిండియా విజయం సాధించింది. కపిల్ శర్మ షో లో ఈ జట్టు తాజాగా పాల్గొంది. ఈ నేపథ్యంలోనే కపిల్ శర్మ పై ఈ నిర్ణయం తీసుకున్నాడు.
"మనం చేసే ఒక చిన్న పని కూడా ఎవరికో ఒకరికి గొప్ప ఆనందాన్ని ఇస్తుంది. నా కళ్ల ద్వారా ఎవరు ఒకరు లోకాన్ని చూడగలరు అనుకుంటే.. నేను ఎంతో సంతోషంగా అందుకు ఒప్పుకుంటాను' ఈ సందర్భంగా వ్యాఖ్యానించాడు కపిల్. కామెడి నైట్స్ విత్ కపిల్ షో కపిల్ శర్మ దేశవ్యాప్తంగ పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ఇటివల హీరోగా కూడా ఎంట్రీ ఇచ్చి ఓ హిట్ కొట్టాడు కపిల్.
తాజా వార్తలు
- కెనడా కొత్త పౌరసత్వ చట్టం
- అమెరికాలో శంకర నేత్రాలయ ఫండ్రైజింగ్ సంగీత కార్యక్రమం
- IBSA సమావేశంలో ప్రధాని మోదీ కీలక సూచనలు
- ఫ్యూచర్ సిటీలో పర్యటించిన సీఎం రేవంత్
- అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు పై కీలకమైన అప్ డేట్
- వాషింగ్టన్లో వెబ్ సమ్మిట్ ఖతార్ 2026 ప్రమోషన్..!!
- అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ తాత్కాలికంగా ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో యూఏఈ అధ్యక్షుడికి అరుదైన గౌరవం..!!
- ట్రాన్స్పోర్ట్ అథారిటీ అదుపులో 1,349 మంది..!!
- పని ప్రదేశంలో మీ హక్కులు తెలుసా?







