నేత్రదానం చేసిన కపిల్ శర్మ
- March 07, 2017
బాలీవుడ్ టాప్ కమెడియన్ కపిల్ శర్మ స్ఫూర్తి దాయకంగా నిలిచాడు. మరణానంతరం తన కళ్లను దానం చేస్తానని ప్రతిఙ్ఞ చేశాడు. గత నెలలో అంధుల టీ-20 క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్లో పాకిస్తాన్ పై టీమిండియా విజయం సాధించింది. కపిల్ శర్మ షో లో ఈ జట్టు తాజాగా పాల్గొంది. ఈ నేపథ్యంలోనే కపిల్ శర్మ పై ఈ నిర్ణయం తీసుకున్నాడు.
"మనం చేసే ఒక చిన్న పని కూడా ఎవరికో ఒకరికి గొప్ప ఆనందాన్ని ఇస్తుంది. నా కళ్ల ద్వారా ఎవరు ఒకరు లోకాన్ని చూడగలరు అనుకుంటే.. నేను ఎంతో సంతోషంగా అందుకు ఒప్పుకుంటాను' ఈ సందర్భంగా వ్యాఖ్యానించాడు కపిల్. కామెడి నైట్స్ విత్ కపిల్ షో కపిల్ శర్మ దేశవ్యాప్తంగ పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ఇటివల హీరోగా కూడా ఎంట్రీ ఇచ్చి ఓ హిట్ కొట్టాడు కపిల్.
తాజా వార్తలు
- NEET పరీక్ష సమయంలో టెలిగ్రామ్ నిషేధం..రాహుల్ గాంధీ ఆగ్రహం
- హైదరాబాద్లో టెస్లా ఎక్స్పీరియన్స్ సెంటర్
- ఇరాన్ విషయంలో మరో బాంబ్ పేల్చిన ట్రంప్
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన అధికారులు
- జెనీవా కార్యక్రమానికి ఖతార్ ప్రాతినిధ్యం..!!
- పవిత్ర కాబాకు కొత్త 'కిస్వా'తో అలంకరణ పూర్తి..!!
- ఫుజైరాలోని 'మ్యూజికల్ స్ట్రీట్'కు అరుదైన ఘనత..!!
- హోర్ముజ్లో సంబంధాలు, సముద్ర భద్రతకు కృషి..!!
- ఎనిమిది వేర్వేరు డ్రగ్ కేసుల్లో 14 మంది అరెస్టు..!!
- ఎన్నారైల కోసం ఇండియా కొత్త ఇన్వెస్ట్ మెంట్ రూల్స్..!!









