హైదరాబాద్లో మమత తుల్లూరి ఫ్యాషన్ షో
- March 08, 2017
చేనేతకు ప్రాచుర్యం కల్పించే లక్ష్యంతో ఫ్యాషన్ నిపుణురాలు మమత తుల్లూరి హైదరాబాద్లో ఫ్యాషన్ షో నిర్వహించారు. రాష్ట్ర చేనేత మంత్రి కేటీయార్ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అలాగే డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. టీవీ 5 ఛైర్మన్ బి.ఆర్. నాయుడుతో పాటు పలువురు ఈ ఫ్యాషన్ షోకు హాజరయ్యారు. కొండాపూర్లోగా సైబర్ సిటీ కన్వెన్షన్ సెంటర్లో ఈ కార్యక్రమం ఫ్యాషన్, చేనేత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది.
తాజా వార్తలు
- ఐటీ హబ్ గా విశాఖపట్నం త్వరలో గూగుల్ సంస్థ
- దుబాయ్లో సీఎం చంద్రబాబు మీట్ & గ్రీట్ వేదిక మార్పు
- అమరావతిలో స్పోర్ట్స్ సిటీ: హోంమంత్రి అనిత
- పీఎఫ్ ఖాతాదారులకు భారీ శుభవార్త..
- పెట్టుబడిదారుల ఆకర్షణే విశాఖ సదస్సు లక్ష్యం: సీఎం చంద్రబాబు
- విదేశీ విద్య పై సీఎం రేవంత్ విప్లవాత్మక నిర్ణయం
- ఈజిప్ట్ లో ట్రంప్.. గాజా శాంతి ఒప్పందంపై సంతకాలు..!!
- ఒమన్ లో వరుస అగ్నిప్రమాదాలు..!
- ఖతార్ వేదికగా జనవరి 30న హోప్ మ్యాచ్..!!
- యూఏఈలో ఆన్ లైన్ ద్వారా డొమెస్టిక్ వర్కర్ల వీసాల జారీ, రెన్యూవల్..!!