కేరళ ప్రభుత్వం కోలా డ్రింక్స్పై నిషేధం
- March 09, 2017
ఈ నెల 14 వ తేదీ నుంచి కేరళలో కోకోకోలా, పెప్సీ డ్రింక్ల సరఫరాని నిషేధిస్తున్నట్లు సంబంధిత కంపెనీ ట్రేడర్స్ ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలో నీటి కొరత కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వ్యాపార వర్గాలు వివరించాయి. ఈ మద్యనే తమిళనాడు ప్రభుత్వం కూడా కోలా డ్రింక్స్ని నిషేధించింది.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







