పెళ్ళి వేడుకలో ఆత్మాహుతి బాంబు పేలుళ్ళు..
- March 09, 2017
ఓ పెళ్ళి వేడుకలో ఆత్మాహుతి బాంబు పేలుళ్ళు జరిగాయి. 26 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ఇరాక్లోని సలాహుదిన్ రాష్ట్రంలో బుధవారం రాత్రి ఈ దారుణం జరిగింది. బాంబులున్న జాకెట్లు ధరించిన ఇద్దరు ఉగ్రవాదులు పెళ్ళి వేడుకకు వచ్చి పేల్చేసుకున్నారు.
ఈ ఘటనలో 26 మంది చనిపోగా చాలా మంది గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరో సూసైడ్ బాంబర్ వద్ద ఉన్న పేలుడు పదార్థాలు పొరపాటున పేలడంతో అతడు కూడా మృతి చెందినట్లు ఇరాక్ అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- సౌదీలో న్యూ రిక్రూట్ మెంట్ గైడ్.. SR20,000 ఫైన్, 3 ఏళ్ల నిషేధం..!!
- బహ్రెయిన్లో డైరెక్టర్ అజిత్ నాయర్ బుక్ రిలీజ్..!!
- కువైట్ లో లైసెన్స్ లేని ప్రకటనలకు KD 5,000 ఫైన్..!!
- అల్ ఖాన్ బ్రిడ్జి సమీపంలో అగ్నిప్రమాదం..!!
- ఒమన్లో గరిష్ఠానికి చేరిన పబ్లిక్ కంప్లయింట్స్..!!
- ఖతార్ లో అక్టోబర్ 26 నుండి చిల్డ్రన్స్ స్పోర్ట్స్ క్యాంప్..!!
- చెస్ గ్రాండ్మాస్టర్ డానియల్ నారోడిట్స్కీ కన్నుమూత
- అమరుల త్యాగాలు వెలకట్టలేనివి: సిపి సుధీర్ బాబు
- క్రోమ్, ఫైర్ఫాక్స్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక
- ఏపీ వ్యవసాయానికి ఆస్ట్రేలియా సపోర్ట్