కేంద్రమంత్రులుతో కేటీఆర్ సమావేశం
- March 09, 2017
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని మంత్రి కేటీఆర్ కలిశారు. రహదారుల నిర్మాణం, అనుమతులపై చర్చించారు. జాతీయ రహదారుల అభివృద్ధి, హైదరాబాద్లో ఫ్లై ఓవర్ల నిర్మాణం, రోడ్ల విస్తరణ అంశాలను గడ్కరీతో కేటీఆర్ చర్చించారు. పెండింగ్లో ఉన్న అంశాలపైనా చర్చ జరిగింది. రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభుతోనూ కేటీఆర్ చర్చలు జరిపారు.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









