కేంద్రమంత్రులుతో కేటీఆర్ సమావేశం
- March 09, 2017
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని మంత్రి కేటీఆర్ కలిశారు. రహదారుల నిర్మాణం, అనుమతులపై చర్చించారు. జాతీయ రహదారుల అభివృద్ధి, హైదరాబాద్లో ఫ్లై ఓవర్ల నిర్మాణం, రోడ్ల విస్తరణ అంశాలను గడ్కరీతో కేటీఆర్ చర్చించారు. పెండింగ్లో ఉన్న అంశాలపైనా చర్చ జరిగింది. రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభుతోనూ కేటీఆర్ చర్చలు జరిపారు.
తాజా వార్తలు
- కువైట్లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!
- అమెరికా అధ్యక్షుడితో అమీర్ సమావేశం..!!
- యూఏఈలో 6నెలల్లో 6 మిలియన్ల VPN యాప్స్ డౌన్లోడ్..!!
- వారంలో 14,039 మందిని బహిష్కరించిన సౌదీ..!!
- చిరంజీవితో తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు భేటీ
- సజ్జనార్ పేరుతో సైబర్ మోసాలు
- బస్సు ప్రమాదం..భారీగా తగ్గిన ప్రైవేట్ టికెట్ ధరలు
- గ్లోబల్ విలేజ్లో ఆహార నాణ్యతపై తనిఖీలు..!!







