కేంద్రమంత్రులుతో కేటీఆర్ సమావేశం
- March 09, 2017
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని మంత్రి కేటీఆర్ కలిశారు. రహదారుల నిర్మాణం, అనుమతులపై చర్చించారు. జాతీయ రహదారుల అభివృద్ధి, హైదరాబాద్లో ఫ్లై ఓవర్ల నిర్మాణం, రోడ్ల విస్తరణ అంశాలను గడ్కరీతో కేటీఆర్ చర్చించారు. పెండింగ్లో ఉన్న అంశాలపైనా చర్చ జరిగింది. రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభుతోనూ కేటీఆర్ చర్చలు జరిపారు.
తాజా వార్తలు
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర
- బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం: నూతన ప్రధానిగా ఆండీ బర్న్హామ్ బాధ్యతలు!
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!







