కేంద్రమంత్రులుతో కేటీఆర్ సమావేశం
- March 09, 2017
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని మంత్రి కేటీఆర్ కలిశారు. రహదారుల నిర్మాణం, అనుమతులపై చర్చించారు. జాతీయ రహదారుల అభివృద్ధి, హైదరాబాద్లో ఫ్లై ఓవర్ల నిర్మాణం, రోడ్ల విస్తరణ అంశాలను గడ్కరీతో కేటీఆర్ చర్చించారు. పెండింగ్లో ఉన్న అంశాలపైనా చర్చ జరిగింది. రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభుతోనూ కేటీఆర్ చర్చలు జరిపారు.
తాజా వార్తలు
- ఫుజైరా టెర్మినల్స్–అబుదాబి మధ్య ఎతిహాద్ రైల్ సర్వీస్ ప్రారంభం
- సెప్టెంబర్ 21 నుంచి షార్జా సఫారీ ఐదో సీజన్ ప్రారంభం
- ఖతార్లో సెప్టెంబర్ 20 నుంచి ‘అల్-జుబ్రా’ నక్షత్ర దశ.. వాతావరణంలో మార్పులు
- అక్టోబర్ 8 నుంచి అమెజాన్ సేల్
- దుబాయ్లో భారతీయులకు ఉచిత న్యాయ సలహాలు..
- సౌదీలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదల అలెర్ట్ జారీ..!!
- సౌదీపై హౌతీ దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- అందుబాటులోకి ఖతార్ బోట్ షో 2026 టికెట్లు.. ధరలు ఇవే..!!
- పెళ్లి రద్దు.. మహిళకు Dh60,000 జరిమానా..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. సలాలా ఎయిర్పోర్ట్కు పోటెత్తిన ప్రయాణికులు..!!







