బస్సు దగ్ధం: భవనం పాక్షిక ధ్వంసం
- March 11, 2017
నార్తరన్ గవర్నరేట్ పరిధిలోని సౌత్ వెస్టర్న్ పార్ట్స్ ప్రాంతంలో ఓ బస్సు దగ్ధమైంది. ఈ ప్రమాదంలో పక్కనే ఉన్న ఓ భవనం పాక్షికంగా ధ్వంసమైంది. ఇంటీరియర్ మినిస్ట్రీ ఈ ఘటనను ధృవీకరించింది. హమాద్ టౌన్ దగ్గర్లో దార్ కులైబ్ విలేజ్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ ఈ ప్రమాదానికి కారణంగా అనుమానిస్తున్నారు. సివిల్ డిఫెన్స్ వర్గాలు సమాచారం అందగానే, అక్కడికి చేరుకుని మంటల్ని ఆర్పివేసేందుకు ప్రయత్నించారు. ఓ భవనంతోపాటు, ఓ షాప్ కూడా ఈ ఘటనలో కాలిపోయాయి. పూర్తి వివరాలు ఇంకా తెలియవలసి ఉంది.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







