మక్కా దుర్ఘటనలో హైదరాబాద్ వాసి మృతి
- September 24, 2015
నగరంలోని ఎల్బీ నగర్లో విషాదం నెలకొంది. ఎల్బీనగర్ నుంచి మక్కా యాత్రకు వెళ్లిన జానీబీ మక్కాలో జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతిచెందారు. ఆమె ఈ నెల 2న కుటుంబ సభ్యులతో కలిసి మక్కా యాత్రకు వెళ్లారు. జానీబీ మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేందుకు ప్రభుత్వం సత్వరంగా చర్యలు తీసుకోవాలని ఆమె కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా ఇవాళ మక్కాకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మీనా వద్ద సైతాన్ రాయిపై రాళ్లు విసురుతున్న సమయంలో తొక్కిసలాట జరిగి 310 మంది మృతిచెందిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు









