గంజాయి కలిగి ఉన్న విదేశీయులు అరెస్టు
- March 17, 2017
ఆసియా దేశస్థులతో కలిసి ఉన్న ఒక విదేశీయుల ముఠాని గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. 24000 బహ్రెయిన్ దినార్లు విలువ చేసే మాదక ద్రవ్యాలు కలిగి ఉన్నారనే నేరంపై వీరిని అదుపులోనికి తీసుకున్నామని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫోరెన్సిక్ సైన్స్ డైరెక్టర్ జనరల్ ప్రకటించింది. కొకైన్ మరియు గంజాయిని వారితో పాటు తరలిస్తున్న నేపథ్యంలో వారిని అరెస్టు చేశారు. వారి వద్ద వివిధ దేశాల కరెన్సీలు 10000 బేహారిన్ దినార్లు విలువ చేసే నగదుని జప్తు చేశారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ వారెంట్ జారీ చేసిన తర్వాత అనుమానితులను వారి నివాసాల వద్ద అరెస్టు చేశారు.నిందితులపై న్యాయసంబంధ చర్యలు తీసుకొనేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









