గంజాయి కలిగి ఉన్న విదేశీయులు అరెస్టు
- March 17, 2017
ఆసియా దేశస్థులతో కలిసి ఉన్న ఒక విదేశీయుల ముఠాని గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. 24000 బహ్రెయిన్ దినార్లు విలువ చేసే మాదక ద్రవ్యాలు కలిగి ఉన్నారనే నేరంపై వీరిని అదుపులోనికి తీసుకున్నామని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫోరెన్సిక్ సైన్స్ డైరెక్టర్ జనరల్ ప్రకటించింది. కొకైన్ మరియు గంజాయిని వారితో పాటు తరలిస్తున్న నేపథ్యంలో వారిని అరెస్టు చేశారు. వారి వద్ద వివిధ దేశాల కరెన్సీలు 10000 బేహారిన్ దినార్లు విలువ చేసే నగదుని జప్తు చేశారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ వారెంట్ జారీ చేసిన తర్వాత అనుమానితులను వారి నివాసాల వద్ద అరెస్టు చేశారు.నిందితులపై న్యాయసంబంధ చర్యలు తీసుకొనేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.
తాజా వార్తలు
- అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం..
- ఫుజైరా పెట్రోలియం కేంద్రం పై డ్రోన్ దాడి: అదుపులో మంటలు..
- జెడ్డా ఎఫ్1 గ్రాండ్ ప్రిక్స్ వాయిదా..!!
- ఈద్ సెలవులలో భద్రతా చర్యలు పాటించాలి: ROP
- డెలివరీ ప్లాట్ఫామ్లలో పొగాకు, సిగరెట్ల అమ్మకాల పై నిషేధం..!!
- ఆసియా దేశాల రాయబారులతో సౌదీ అరేబియా చర్చలు..!!
- సుల్తాన్ తో ఈజిప్టు విదేశాంగ మంత్రి భేటీ..!!
- ‘ఈదియా’ కోసం 10 ATMలు ఏర్పాటు: అవెన్యూస్
- నిరంతర తనిఖీలతో పటిష్ఠంగా ఖతార్ మార్కెట్..!!
- బహ్రెయిన్ లో 45 మంది డ్రైవర్ల పై చట్టపరమైన చర్యలు..!!









