గంజాయి కలిగి ఉన్న విదేశీయులు అరెస్టు
- March 17, 2017
ఆసియా దేశస్థులతో కలిసి ఉన్న ఒక విదేశీయుల ముఠాని గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. 24000 బహ్రెయిన్ దినార్లు విలువ చేసే మాదక ద్రవ్యాలు కలిగి ఉన్నారనే నేరంపై వీరిని అదుపులోనికి తీసుకున్నామని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫోరెన్సిక్ సైన్స్ డైరెక్టర్ జనరల్ ప్రకటించింది. కొకైన్ మరియు గంజాయిని వారితో పాటు తరలిస్తున్న నేపథ్యంలో వారిని అరెస్టు చేశారు. వారి వద్ద వివిధ దేశాల కరెన్సీలు 10000 బేహారిన్ దినార్లు విలువ చేసే నగదుని జప్తు చేశారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ వారెంట్ జారీ చేసిన తర్వాత అనుమానితులను వారి నివాసాల వద్ద అరెస్టు చేశారు.నిందితులపై న్యాయసంబంధ చర్యలు తీసుకొనేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







