అమరావతి ఔటర్‌ రింగ్‌రోడ్డు 20,000 కోట్లతో

- March 18, 2017 , by Maagulf
అమరావతి ఔటర్‌ రింగ్‌రోడ్డు 20,000 కోట్లతో

రాష్ట్ర రాజధాని అమరావతి ఔటర్‌ రింగ్‌రోడ్డు (ఓఆర్‌ఆర్‌)ను రూ.20,000 కోట్లతో చేపడుతున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారులు, ఎరువులు, రసాయనాలు, షిప్పింగ్‌ శాఖల సహాయ మంత్రి మన్సుక్‌ మాండవియా వెల్లడించారు. అమరావతి ఓఆర్‌ఆర్‌కు అవసరమైన భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తుందన్నారు. ఆయన శనివారం విశాఖపట్నంలో పర్యటించారు. డీసీఐఎల్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు.అనంతరం జాతీయ రహదారుల సంస్థ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. 800...

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com