హాస్పిటల్ బెడ్పైనే కొత్త సినిమా కథను విన్న దాసరి
- March 21, 2017
దర్శకరత్న దాసరి నారాయణరావు ఆరోగ్యంతో ఉన్నారని, ఆయనను త్వరలోనే డిశ్చార్జి చేస్తామని వైద్యులు చెప్పారని ప్రముఖ నిర్మాత అచ్చిరెడ్డి తెలిపారు. అనారోగ్యంతో కిమ్స్ హాస్పిటల్ చేరి చికిత్స పొందుతున్న దాసరిని మంగళవారం అచ్చిరెడ్డి, దర్శకుడు కృష్ణారెడ్డి పరామర్శించారు. దాసరి ఆరోగ్య పరిస్థితిని అచ్చిరెడ్డి ఫేస్బుక్లో వెల్లడించారు. దాసరి నారాయణ దాదాపు పూర్తిగా కోలుకొంటున్నారు. కృష్ణారెడ్డి రూపొందించబోయే కొత్త సినిమా కథ గురించి స్వయంగా గుర్తు చేసి తెలుసుకొన్నారు. భారీ విజయం సాధించాలని మమ్మల్ని ఆశీర్వదించారు. అదీ ఆయన గొప్పదనం. అందుకే తెలుగు సినిమా పరిశ్రమ దాసరి త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా దేవుడ్ని ప్రార్థిస్తున్నారని అచ్చిరెడ్డి తెలిపారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









