దిల్లీకి నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు
- March 22, 2017
ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం దిల్లీలో సీఎన్బీసీ టీవీ ఛానల్ నుంచి ‘స్టేట్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు అందుకోనున్నారు. అసెంబ్లీ సమావేశాలకు ఉదయం హాజరై మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన దిల్లీ వెళ్లనున్నారు. నెలాఖరుతో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి వివిధ పద్దుల కింద రావలసిన నిధులు, ఇతర అనుమతులపైనా కేంద్ర ప్రభుత్వ పెద్దలను దిల్లీలో ముఖ్యమంత్రి కలిసి చర్చించనున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో రోడ్డు ప్రమాదం..చిన్నారి సహా ముగ్గురు మృతి..!!
- చలి కుంపట్ల పై కువైట్ ఫైర్ ఫోర్స్ వార్నింగ్..!!
- గ్లోబల్ ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ సిటీగా దోహా..!!
- సౌదీయేతరుల కోసం 170 జోన్లు కేటాయింపు..!!
- దుబాయ్లో ట్రక్ డీజిల్ చోరీ..ఇద్దరు వ్యక్తులకు జైలుశిక్ష..!!
- ఒమన్ లో ఇండియన్ వెస్ట్రన్ నావల్ కమాండ్ కమాండర్..!!
- NRI టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో







