భారతీయ వలసదారుడికి పదేళ్ళ జైలు
- March 23, 2017
యూఏఈ న్యాయస్థానం, భారతీయ వలసదారుడికి పదేళ్ళ జైలు శిక్ష విధించింది. దేశానికి సంబంధించిన కీలక సమాచారాన్ని దొంగిలించి, శతృవులకు చేరవేస్తున్నాడనే ఆరోపణలతో నిందితుడికి ఈ శిక్ష విధించడం జరిగింది. మిలిటరీ షిప్స్కి సంబంధించిన సమాచారంపై నిందితుడు గూఢచర్యం చేశాడు. గత ఏడాది ఓ ఇండియన్ సిటిజన్కి ఐదేళ్ళ జైలు శిక్ష ఇలాంటి కేసులోనే విధించడం జరిగింది. పాకిస్తానీయులు, అలాగే ఖతారీయులు ఇటీవలి కాలంలో ఎక్కువగా గూఢచర్యం కేసుల్లో అరెస్టవుతున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో కాలర్ ఐడి స్పూఫింగ్ స్కామ్ పై నిపుణుల వార్న్..!!
- ఇండియన్ ఎంబసీ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్..!!
- సౌదీలో సెల్ఫ్ డ్రైవింగ్ వెహికల్స్ కు కొత్త ట్రాఫిక్ రూల్స్..!!
- రక్తదానం..ప్రాణాలను కాపాడే ఒక మానవతా చర్య..!!
- ఖతార్లోని 54 ప్రభుత్వ పాఠశాలల్లో మానసిక ఆరోగ్యంపై ప్రచారం..!!
- నాటోతో బహ్రెయిన్ చర్చలు..కీలక అంశాల పై సమీక్ష..!!
- ఇరాన్కు నిధుల బదిలీ ఆరోపణలను యూఏఈ ఖండించింది
- వైరల్ అవుతున్న ఉద్యోగాల భర్తీ షెడ్యూల్పై APPSC ఘాటు స్పందన
- ఒమాన్ సుల్తానేట్కు భారత రాయబారిగా నియమితులైన ప్రశాంత్ పిసే
- భారతీయులున్న నౌకల పై దాడులు సరికాదు-రూబియోతో కేంద్ర మంత్రి జైశంకర్









