భారతీయ వలసదారుడికి పదేళ్ళ జైలు
- March 23, 2017
యూఏఈ న్యాయస్థానం, భారతీయ వలసదారుడికి పదేళ్ళ జైలు శిక్ష విధించింది. దేశానికి సంబంధించిన కీలక సమాచారాన్ని దొంగిలించి, శతృవులకు చేరవేస్తున్నాడనే ఆరోపణలతో నిందితుడికి ఈ శిక్ష విధించడం జరిగింది. మిలిటరీ షిప్స్కి సంబంధించిన సమాచారంపై నిందితుడు గూఢచర్యం చేశాడు. గత ఏడాది ఓ ఇండియన్ సిటిజన్కి ఐదేళ్ళ జైలు శిక్ష ఇలాంటి కేసులోనే విధించడం జరిగింది. పాకిస్తానీయులు, అలాగే ఖతారీయులు ఇటీవలి కాలంలో ఎక్కువగా గూఢచర్యం కేసుల్లో అరెస్టవుతున్నారు.
తాజా వార్తలు
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!







