తీవ్రవాదం కేసులో ముగ్గురికి మరణ శిక్ష
- March 23, 2017
బహ్రెయినీ న్యాయస్తానం ముగ్గురు షియా వ్యక్తులకు మరణ శిక్ష విధించింది. తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకుగాను వీరికి ఈ శిక్ష విధించడం జరిగింది. 2014 బాంబు దాడులతో వీరికి సంబంధం ఉంది. ఇదే కేసులో 14 మందికి 10 ఏళ్ళ నుంచి జీవిత కాల శిక్ష వరకు విధించారు. పేలుడు పదార్థాల్ని కలిగి వుండడం, వాటితో దాడులు చేయడం, వంటి నేరాభియోగాలు వీరిపై మోపబడ్డాయి. పెద్ద సంఖ్యలో సామాన్యుల్ని తీవ్రవాదం వైపుకు తీసుకెళ్ళేందుకు వీరు ప్రయత్నించారు. జనవరిలో బహ్రెయిన్, ముగ్గురు షియా వ్యక్తులకు మరణ శిక్షను అమలు చేసింది. ముగ్గురు పోలీసుల్ని హత్య చేసిన కేసులో దోషులకు మరణ శిక్ష అమలు చేయడం జరిగింది.
తాజా వార్తలు
- రక్తదానం..ప్రాణాలను కాపాడే ఒక మానవతా చర్య..!!
- ఖతార్లోని 54 ప్రభుత్వ పాఠశాలల్లో మానసిక ఆరోగ్యంపై ప్రచారం..!!
- నాటోతో బహ్రెయిన్ చర్చలు..కీలక అంశాల పై సమీక్ష..!!
- ఇరాన్కు నిధుల బదిలీ ఆరోపణలను యూఏఈ ఖండించింది
- వైరల్ అవుతున్న ఉద్యోగాల భర్తీ షెడ్యూల్పై APPSC ఘాటు స్పందన
- ఒమాన్ సుల్తానేట్కు భారత రాయబారిగా నియమితులైన ప్రశాంత్ పిసే
- భారతీయులున్న నౌకల పై దాడులు సరికాదు-రూబియోతో కేంద్ర మంత్రి జైశంకర్
- 130 KM సొంతంగా కారు నడిపిన సీఎం విజయ్
- 1997లో యూఏక్యూ ప్రపంచంలోనే అతిపెద్ద ఆక్వా పార్క్ ప్రారంభం..!!
- ఒమన్,నార్వేల మధ్య రాజకీయ చర్చలు..!!









