తీవ్రవాదం కేసులో ముగ్గురికి మరణ శిక్ష
- March 23, 2017
బహ్రెయినీ న్యాయస్తానం ముగ్గురు షియా వ్యక్తులకు మరణ శిక్ష విధించింది. తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకుగాను వీరికి ఈ శిక్ష విధించడం జరిగింది. 2014 బాంబు దాడులతో వీరికి సంబంధం ఉంది. ఇదే కేసులో 14 మందికి 10 ఏళ్ళ నుంచి జీవిత కాల శిక్ష వరకు విధించారు. పేలుడు పదార్థాల్ని కలిగి వుండడం, వాటితో దాడులు చేయడం, వంటి నేరాభియోగాలు వీరిపై మోపబడ్డాయి. పెద్ద సంఖ్యలో సామాన్యుల్ని తీవ్రవాదం వైపుకు తీసుకెళ్ళేందుకు వీరు ప్రయత్నించారు. జనవరిలో బహ్రెయిన్, ముగ్గురు షియా వ్యక్తులకు మరణ శిక్షను అమలు చేసింది. ముగ్గురు పోలీసుల్ని హత్య చేసిన కేసులో దోషులకు మరణ శిక్ష అమలు చేయడం జరిగింది.
తాజా వార్తలు
- దిగ్గజ పర్వతారోహకుడు నిర్మల్ పూర్జా మృతి
- ఆగస్టు 1 నుంచి ఫ్రీగా నెట్ఫ్లిక్స్.. 30 రోజులు ఫుల్ ఎంటర్టైన్మెంట్!
- తెలంగాణలో ‘వైన్ టూరిజం’..
- సీఎం రేవంత్ రెడ్డి విదేశీ టూర్ ఫిక్స్
- ఫర్వానియాలో ఆహార తనిఖీలు..!!
- రియాద్లో తాయిఫ్ రోడ్ విస్తరణకు శ్రీకారం..!!
- నదీరా అల్ హర్తీ మృతిపై ఒమన్ సంతాపం..!!
- ఇసా టౌన్ మార్కెట్కు 500 కొత్త పార్కింగ్ స్థలాలు..!!
- ఖతార్లో సైబర్ భద్రతకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు..!!
- ఆగస్టు సెలవులకు యూఏఈ నుంచి చౌక ప్యాకేజీలు..!!







