సాయం కోసం ఇండియన్ వర్కర్స్ ఎదురుచూపులు
- March 25, 2017
మనామా: 500 మందికి పైగా భారతదేశానికి చెందిన కార్మికులు, మినిస్ట్రీ ఆఫ్ ఎక్సటర్నల్ ఎఫైర్స్ - ఇండియా సాయం కోసం ఎదురుచూస్తున్నారు. బహ్రెయిన్లోని పలు కంపెనీల్లో పనిచేస్తున్న వీరు అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. ఉద్యోగాలు సరిగ్గా లేక, పనిచేసినా జీతాలు రాక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. 500 మందికి పైగా కార్మికులకు గత కొన్ని నెలలుగా జీతాలు రావడంలేదు. విదేశాంగ మంత్రి సుష్మా సష్మా స్వరాజ్ దృష్టికి బాధిత కార్మికుల వెతలు వెళ్ళాయి. దాంతో ఆమె, మనామాలోని ఇండియన్ ఎంబసీకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇంకో వైపున తెలంగాణ ప్రభుత్వం కూడా సౌదీ అరేబియాలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న 29 మంది ఇండియన్ వర్కర్స్పై కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్కి వినతి పత్రం అందించారు.
తాజా వార్తలు
- డిజిటల్ మార్కెటింగ్ పేరిట మోసం..కంపెనీ మేనేజర్ అరెస్ట్
- హనీట్రాప్ కేసులో సంచలనం: 9 మంది పోలీసులపై కఠిన చర్యలు
- ఏపీ రాష్ట్రానికి 750 ఎలక్ట్రిక్ బస్సులు
- తెలంగాణలో యువతకు శిక్షణ.. అనంతరం జపాన్, జర్మనీలో ఉద్యోగాలు
- ఏపీ ప్రజలకు బంపర్ ఆఫర్ ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
- ప్రతీ పల్లెకు ఆర్టీసీ బస్సు: రేవంత్ ప్రభుత్వం శుభవార్త
- దుబాయ్ స్కూళ్లలో పీఈ క్లాసులకు ఆమోదం..!!
- సౌదీలో 500కు పైగా హెరిటేజ్ ప్రదేశాల్లో పునరుజ్జీవ కార్యక్రమాలు..!!
- బహ్రెయిన్ లో స్కూల్ అడ్మిషన్లు ప్రారంభం..!!
- షార్జాలో Dh3 మిలియన్ ఫ్రాడ్..క్రిమినల్ నెట్వర్క్ అరెస్టు..!!









