శుక్రవారం కార్మికులు విధిగా సెలవు పొందాలి : మంత్రిత్వశాఖ
- March 27, 2017
ప్రవాసి కార్మికుల హక్కుల గురించి అవగాహన పెంచటానికి కొనసాగుతున్న ఒక ప్రచార కార్యక్రమం జరుగుతుంది. ఇందులో భాగంగా, అడ్మినిస్ట్రేటివ్ డెవలప్మెంట్, శ్రామిక మరియు సాంఘిక వ్యవహారముల శాఖ శుక్రవారం రోజున కార్మికులు పని చేయరాదని ఒక వారంలో ఒక రోజుని సెలవుగా ఇవ్వాలని యజమానులు కోరింది. కార్మిక చట్టంలో అధికరణం సంఖ్య 75 ను ఈ సందర్భంగా ఉటంకిస్తూ మంత్రిత్వశాఖ ట్విట్టర్లో ప్రతి కార్మికుడు ఒక వారం రోజుల పని అనంతరం ఒక రోజు విశ్రాంతి ఉండాలని పేర్కొన్నారు.ఇది కనీస 24 వరుసగంటల విశ్రాంతి ఉండాలని ఆ రోజు పూర్తిగా వేతనం చెల్లించాలని పేర్కొంది. శుక్రవారం ఉండాలి షిఫ్ట్ లో పనిచేసేవాళ్ళు మినహా మిగిలిన కార్మికులంతా శుక్రవారం సెలువు లో ఉండాలని సూచించింది. కార్మిక చట్టంలో అధికరణం సంఖ్య 75 ప్రకారం, ఒక కార్మికుడు10 విభిన్న సందర్భాలలో పూర్తిగా వేతన చెల్లింపుతో కూడిన సెలవు రోజులు పొందేందుకు అర్హులని, దీనితో పాటు ఈద్ అల్ ఫిట్ కు మూడు రోజులు మరియు ఈద్ అల్ అధా కు మరో మూడు రోజులు సెలవలు పొందుతూ మరియు జాతీయ దినోత్సవం ఒక రోజు సెలవలు పొందేందుకు కార్మికులకు హక్కు ఉందని పేర్కొన్నారు మిగిలిన మూడు రోజుల సెలవుల గురించి యజమానులు ప్రకటించాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







