భారత్ నౌక హైజాక్‌

- April 02, 2017 , by Maagulf
భారత్ నౌక హైజాక్‌

 ఇండియన్‌ కార్గో షిప్‌ హైజాక్‌కు గురవడం కలకలం రేపుతోంది. 11 మంది సిబ్బందితో షిప్‌ దుబాయ్‌ నుంచి యెమెన్‌ వెళ్తుండగా.. సోమాలియా సముద్రపు దొంగలు దాడి చేసి హైజాక్‌ చేశారు. ఏప్రిల్‌ 1న షిప్‌ హైజాక్‌కు గురైనట్లు అధికారులు నిర్థారించారు.సముద్రపు దొంగల చేతిలో బంధీలుగా ఉన్న 11 మంది కూడా ముంబైలోని మాండ్వీ ప్రాంతానికి చెందిన వారని సమాచారం. హైజాక్‌ విషయాన్ని షిప్‌ కెప్టెన్‌ దుబాయ్‌లోని అధికారులకు సమాచారం...

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com