హీరోగా ఎంట్రీ ఇస్తున్ననటి భాగ్యశ్రీ కొడుకు అభిమన్యు

- April 04, 2017 , by Maagulf
హీరోగా ఎంట్రీ ఇస్తున్ననటి భాగ్యశ్రీ కొడుకు అభిమన్యు

బాలీవుడ్ నటి భాగ్యశ్రీ తనయుడు అభిమన్యు దాసాని హీరోగా తెరగ్రేటం చేయనున్నాడు. 'మర్ద్ కో దర్ద్ నహీ హోతా' పేరుతో తెరకెక్కనున్న సినిమాతో బాలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు. హీరోయిన్ గా రాధికా మదన్ ను ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. యాక్షన్‌ కామెడీగా రూపొందుతున్న ఈ సినిమాలో తమిళ స్టార్ విజయ్ సేతుపతి కీలకపాత్ర పోషించనున్నారు.ఫాంతమ్ ఫిలిమ్స్‌ బ్యానర్‌ పై అనురాగ్‌ కశ్యప్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వాసన్‌ బాల.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com