ఆంధ్ర ప్రదేశ్ చలనచిత్ర జాతీయ అవార్డుల ప్రకటన
- April 04, 2017
ఎపి చలనచిత్ర జాతీయ అవార్డులను ప్రభుత్వం ప్రకటించింది.. ప్రముఖనటుడు , ఎంపి మురళీమోహన్, సినీనటుడు బాలకృష్ణ అవార్డుల జాబితా ప్రకటించారు..
2012 ఎన్టీఆర్ జాతీయ చలనచిత్ర అవార్డు-ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం
2013-ఎన్టీఆర్ జాతీయ చలనచిత్ర అవార్డు: హేమమాలిని
2012-బిఎన్ రెడ్డి పురస్కారం-సింగీతం శ్రీనివాస్
2013-బిన్రెడ్డి అవార్డు- కోదండరామిరెడ్డి
2012- నాగిరెడ్డి, చక్రపాణి అవార్డు- దగ్గుబాటి సురేష్
2013- నాగిరెడ్డి, చక్రపాణి అవార్డు- దిల్రాజు
2012- రఘుపతి వెంకయ్య అవార్డు- కోడిరామకృష్ణ
2013- రఘుపతి వెంకయ్య అవార్డు- వాణిశ్రీ
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







