ఆంధ్ర ప్రదేశ్ చలనచిత్ర జాతీయ అవార్డుల ప్రకటన

- April 04, 2017 , by Maagulf
ఆంధ్ర ప్రదేశ్ చలనచిత్ర జాతీయ అవార్డుల ప్రకటన

ఎపి చలనచిత్ర జాతీయ అవార్డులను ప్రభుత్వం ప్రకటించింది.. ప్రముఖనటుడు , ఎంపి మురళీమోహన్‌, సినీనటుడు బాలకృష్ణ అవార్డుల జాబితా ప్రకటించారు..
2012 ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు-ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం
2013-ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు: హేమమాలిని
2012-బిఎన్‌ రెడ్డి పురస్కారం-సింగీతం శ్రీనివాస్‌
2013-బిన్‌రెడ్డి అవార్డు- కోదండరామిరెడ్డి
2012- నాగిరెడ్డి, చక్రపాణి అవార్డు- దగ్గుబాటి సురేష్‌
2013- నాగిరెడ్డి, చక్రపాణి అవార్డు- దిల్‌రాజు
2012- రఘుపతి వెంకయ్య అవార్డు- కోడిరామకృష్ణ
2013- రఘుపతి వెంకయ్య అవార్డు- వాణిశ్రీ

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com