దోహా నుంచి ఇండియాకి ఇండిగో సేవలు
- April 04, 2017
ఇండియాకి చెందిన ప్రముఖ ఎయిర్ లైన్స్ సంస్థల్లో ఒకటైన ఇండిగో, దోహా నుంచి ఇండియాకి విమాన సర్వీసుల్ని ప్రారంభించనుంది. భారతదేశంలోని ఏడు నగరాలకు తమ ఎయిర్లైన్ సేవల్ని విస్తరించాలని ఇండిగో భావిస్తోంది. బాంబే, ఢిల్లీ, కాలికట్, కొచ్చి, త్రివేండ్రమ్, చెన్నయ్ తదితర నగరాలను దోహాతో కలుపుతూ విమన సర్వీసుల్ని నడపాలని ఇండిగో నిర్ణయానికి వచ్చినట్లుగా తెలియవస్తోంది. ఏప్రిల్ రెండో వారంలోనే ఈ సర్వీసలు ప్రారంభమయ్యే అవకశాలున్నాయి. మార్చి 20న కాలికట్ నుంచి షార్జాకి విమాన సర్వీసుని ఇండిగో ప్రాచంరభించింది. అలాగే త్రివేండ్రం నుంచి షార్జాకి ఏప్రిల్ 8వ తేదీన మరో విమాన సర్వీసను ప్రారంభించనున్నారు. ఢిల్లీ - దోహా మధ్య విమాన సర్వీసుని 2016లోనే ప్రారంభించాల్సి ఉన్నా కొన్ని కారణాలతో వాయిదా పడింది. దోహా నుంచి ప్రస్తుతం ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ మరియు జెట్ ఎయిర్వేస్ మాత్రమే ఇండియా తరఫున విమాన సర్వీసుల్ని నడుపుతున్నాయి.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







