వరాల సాయి మందిరంలో రామనవమి వేడుకలు

- April 05, 2017 , by Maagulf

శ్రీ రామనవమి వేడుకలు ఇంటింటా, వాడ వాడనా ఎంతో ఘనంగా నిర్వహించారు. మరి కృష్ణా జిల్లా గూడూరు లో నెళవైఉన్న శ్రీ వరాల సాయి మందిరంలో  'శ్రీ దత్త కారుణ్య ట్రస్ట్' వారిచే నూతనంగా కట్టబడిన కల్యాణ మండపంలో అత్యంత రమణీయంగా సీతారాముల కళ్యాణం నిర్వహించారు. పూజ్య దంపతులు శ్రీ శ్రీ శ్రీ సిద్ధయోగిని రాజమాత సహిత శ్రీ రాంరతంజీ గార్ల ఆధ్వర్యంలో ఈ కల్యాణాన్ని నిర్వహించారు. ఈ కళ్యాణానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యి పూజ్య గురువుల ఆశీస్సులు అందుకొని ఊదీ ప్రసాదాలతో ఆనందంలో తేలియాడారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com