వరాల సాయి మందిరంలో రామనవమి వేడుకలు
- April 05, 2017
శ్రీ రామనవమి వేడుకలు ఇంటింటా, వాడ వాడనా ఎంతో ఘనంగా నిర్వహించారు. మరి కృష్ణా జిల్లా గూడూరు లో నెళవైఉన్న శ్రీ వరాల సాయి మందిరంలో 'శ్రీ దత్త కారుణ్య ట్రస్ట్' వారిచే నూతనంగా కట్టబడిన కల్యాణ మండపంలో అత్యంత రమణీయంగా సీతారాముల కళ్యాణం నిర్వహించారు. పూజ్య దంపతులు శ్రీ శ్రీ శ్రీ సిద్ధయోగిని రాజమాత సహిత శ్రీ రాంరతంజీ గార్ల ఆధ్వర్యంలో ఈ కల్యాణాన్ని నిర్వహించారు. ఈ కళ్యాణానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యి పూజ్య గురువుల ఆశీస్సులు అందుకొని ఊదీ ప్రసాదాలతో ఆనందంలో తేలియాడారు.


తాజా వార్తలు
- ఖతార్ లో వెయ్యి వస్తువుల ధరలు తగ్గింపు..!!
- మస్కట్ లో INSV కౌండిన్యకు ఘనంగా వీడ్కోలు..!!
- 2025లో సౌదీలో రెమిటెన్స్ రికార్డు..15శాతం వృద్ధి..!!
- ట్రాఫిక్ కు చెక్..అల్ ఖుద్రాలో కొత్త 4-లేన్ల బ్రిడ్జి ప్రారంభం..!!
- సల్మానియా మెడికల్ కాంప్లెక్స్లో అగ్నిప్రమాదం..తప్పిన పెనుప్రమాదం..!!
- ఫహాహీల్ ఎక్స్ ప్రెస్వే ఫాస్ట్ లేన్ 15 రోజుల పాటు మూసివేత..!!
- పోస్టాఫీస్లో అద్భుతమైన స్కీమ్..
- నోబెల్ గ్రహీత నర్గెస్కు మరో ఏడున్నరేళ్ల జైలు
- భారత దేశంలో తొలి సమగ్ర అవయవ మార్పిడి సంస్థ
- NEET UG 2026 నోటిఫికేషన్ విడుదల..









