భారత్‌లో బంగ్లా ప్రధాని షేక్‌ హసీనా

- April 07, 2017 , by Maagulf
భారత్‌లో బంగ్లా ప్రధాని షేక్‌ హసీనా

4 రోజుల పర్యటనకు వచ్చిన హసీనా ► ప్రొటోకాల్‌ పక్కనపెట్టి స్వాగతం పలికిన మోదీ న్యూఢిల్లీ: ఇతర దేశాల అధ్యక్షులు, ప్రధానులు భారత్‌ పర్యటనకు వస్తే ప్రొటోకాల్‌ మేరకు విదేశాంగ సహాయ మంత్రో, ఇతర సహాయ మంత్రులో అధికారికంగా స్వాగతం పలుకుతారు. అందుకు భిన్నంగా ప్రధాని మోదీ దౌత్య సంప్రదాయాల్ని పక్కన పెట్టి శుక్రవారం ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బంగ్లాదేశ్‌ ప్రధానమంత్రి షేక్‌ హసీనాకు స్వాగతం పలికారు. నాలుగు రోజుల...

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com