వచ్చే విద్యా సంవత్సరంలో ఆరు కొత్త పాఠశాలలు ప్రారంభం
- April 09, 2017
మనామా: పౌరులకు మరిన్ని విద్యా సేవలను అందించేందుకు ప్రభుత్వం కృషిచేస్తుంది. అందులో భాగంగా ఆరు కొత్త పాఠశాలను వచ్చే విద్యా సంవత్సరం అమలులోకి రానుంది, విద్య మంత్రి డాక్టర్ మాజిద్ అల్ నురిమి శనివారం వెల్లడి చేశారు.ఆ రెండు పాఠశాలలు మూహ్యాయరాక్ అలాగే ఉత్తర మరియు దక్షిణ గవర్నరేట్ల పరిధిలో తెరవబడుతుందని ఆయన చెప్పారు. ఈ కొత్త పాఠశాలల్లో హునైనీయ ప్రాధమికోన్నత బాలికల పాఠశాలతో పాటు ఇసా టౌన్, హమద్ టౌన్, మలికియలో ఒక ప్రాధమిక మరియుబడులలో ఇంటర్మీడియేట్ బాలుర, బాలికల పాఠశాల లో ఒక ప్రాధమిక మరియు మాధ్యమిక పాఠశాలలు ఏర్పాటుకానున్నాయ్. అలాగే బూసైటీన్ ఇంటర్మీడియట్ గర్ల్స్ స్కూల్ విద్యార్థులకు అదే పేరుతో ఒక కొత్త పాఠశాలగ మార్చనున్నారు. అదే ప్రాంతంలో ఉన్న పాఠశాల యొక్క భవనంని మార్చి నూతన ఇంటర్మీడియట్ బాలుర స్కూల్ లోకి మార్చబడుతుందని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







