నైగర్లో 57 మంది ఉగ్రవాదులు హతం
- April 10, 2017
నైగర్లో ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ బోకోహారమ్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సోమవారం ఓ గ్రామంపై దాడి చేసిన 57 మంది ఉగ్రవాదులను నైగర్ సైన్యం మట్టుబెట్టింది.
డిఫా ప్రాంతంలోని గుయెస్కెరొ గ్రామంపై దాడిచేసిన బోకోహారమ్ ఉగ్రవాదులు భద్రతా బలగాల చేతిలో హతమయ్యారని నైగర్ డిఫెన్స్ మినిస్ట్రీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ ఘటనలో 15 మంది సైనికులతో పాటు.. ఇద్దరు పౌరులకు గాయాలయ్యాయని తెలిపింది. ఉగ్రవాదుల నుంచి భారీ సంఖ్యలో ఏకే 47 తుపాకులు, రాకెట్ లాంచర్లను సైన్యం స్వాధీనం చేసుకుందని వెల్లడించింది.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







