బంగారు ఆభరణాల చోరీలో ఇరువురు ప్రవాసియ మహిళలకు ఆరునెలల జైలుశిక్ష
- April 11, 2017
దోహా:పరాయి వార్ పసిడి పాము వంటివని ఆ ప్రవాసీయ మహిళలు ఇపుడు ముక్కు చీదుకొంటూ పశ్చాత్త్తపం చెందుతున్నారు. బతుకు తెరువు కోసం వచ్చిన ఆ విదేశీ మహిళలు పార్ట్ టైం దొంగతనాలు చేసి మరింత సంపాదచాలనే పాడు బుద్ధితో దుష్ట యోచన చేశారు. స్థానిక సోయుక్యూ వాకీఫ్ వద్ద ఒక బంగారు నగల దుకాణంకు వెళ్ళి చేతివాటం ప్రదర్శించారు. ఏదో నగలు కొనేవారు మాదిరిగా అక్కడకు వెళ్ళి ఆభరణాలు చూపించేవారి దృష్టి మళ్లించి వారు గమనించినప్పుడు ఆయా ఆభరణాన్ని హ్యాండ్ బాగ్లో వేసుకోసాగారు. అయితే ఆ దుకాణంలో ఉన్న నిఘా కెమెరా వీరి చేష్టలను నిశితంగా రికార్డ్ చేసింది. అదేదో తమ సొంత షాప్ మాదిరిగా వివిధ బంగారు ఆభరణాలు అంశాల వారీగా దొంగిలించినందుకు దోహా క్రిమినల్ న్యాయస్థానం ఆ మహిళామణులను ఆరు నెలల కాలం కారాగారంకు పంపించారు. అలాగే శిక్షా కాలం ముగిసిన తర్వాత దేశ బహిష్కరణకు ఆదేశించింది.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









