బంగారు ఆభరణాల చోరీలో ఇరువురు ప్రవాసియ మహిళలకు ఆరునెలల జైలుశిక్ష
- April 11, 2017
దోహా:పరాయి వార్ పసిడి పాము వంటివని ఆ ప్రవాసీయ మహిళలు ఇపుడు ముక్కు చీదుకొంటూ పశ్చాత్త్తపం చెందుతున్నారు. బతుకు తెరువు కోసం వచ్చిన ఆ విదేశీ మహిళలు పార్ట్ టైం దొంగతనాలు చేసి మరింత సంపాదచాలనే పాడు బుద్ధితో దుష్ట యోచన చేశారు. స్థానిక సోయుక్యూ వాకీఫ్ వద్ద ఒక బంగారు నగల దుకాణంకు వెళ్ళి చేతివాటం ప్రదర్శించారు. ఏదో నగలు కొనేవారు మాదిరిగా అక్కడకు వెళ్ళి ఆభరణాలు చూపించేవారి దృష్టి మళ్లించి వారు గమనించినప్పుడు ఆయా ఆభరణాన్ని హ్యాండ్ బాగ్లో వేసుకోసాగారు. అయితే ఆ దుకాణంలో ఉన్న నిఘా కెమెరా వీరి చేష్టలను నిశితంగా రికార్డ్ చేసింది. అదేదో తమ సొంత షాప్ మాదిరిగా వివిధ బంగారు ఆభరణాలు అంశాల వారీగా దొంగిలించినందుకు దోహా క్రిమినల్ న్యాయస్థానం ఆ మహిళామణులను ఆరు నెలల కాలం కారాగారంకు పంపించారు. అలాగే శిక్షా కాలం ముగిసిన తర్వాత దేశ బహిష్కరణకు ఆదేశించింది.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







