జీ నెట్ వర్క్ చేతికి మహేష్బాబు 'స్పైడర్'
- April 12, 2017
మహేష్బాబు 'స్పైడర్' గురించి లేటెస్ట్ న్యూస్. బుధవారం ప్రిన్స్ ఫస్ట్ లుక్ రావడంతో ఒక్కసారిగా అంచనాలు పెరిగి పోయాయి. ఫిల్మ్నగర్ నుంచి అందుతున్న సమాచారం మేరకు.. స్పైడర్ శాటిలైట్ రైట్స్ని జీ నెట్వర్క్ దక్కించుకున్నట్లు సమాచారం. తెలుగు, తమిళం, హిందీ వెర్షన్స్ కలిపి దాదాపు 26 కోట్లకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఒక విధంగా చెప్పాలంటే ప్రిన్స్ కెరీర్లో శాటిలైట్ రైట్స్ ఈ రేంజ్కి వెళ్లడం ఇదే ఫస్ట్ టైమ్. దీన్ని కొనుగోలు చేసేందుకు జెమినీ, స్టార్ ఛానెల్స్ నుంచి గట్టి పోటీ ఎదురైనప్పటికీ, చివరకు జీ సొంతమైంది. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ ఫిల్మ్లో మహేష్బాబు నిఘా అధికారిగా కనిపించనున్నాడు. ప్రిన్స్ పక్కన హీరోయిన్గా రకుల్ నటిస్తున్న ఈ చిత్రంలో ఎస్జె సూర్య విలన్. జూన్ 23న థియేటర్స్కి స్పైడర్ని తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
తాజా వార్తలు
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..







