షార్జాలో ఆత్మహత్యకు పాల్పడ్డ 52 ఏళ్ళ వృద్ధుడు
- April 15, 2017
52 ఏళ్ళ వృద్ధుడొకరు షార్జా ఇండస్ట్రియల్ ఏరియా2 లోని ఫ్యామిలీ అపార్ట్మెంట్లోగల తన రూమ్లో ఫ్యాన్కి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భారతదేశానికి చెందిన వ్యక్తిగా మృతుడ్ని గుర్తించారు. ఉదయం 11.30 నిమిషాల సమయంలో ఈ ఘటన గురించి పోలీసులకు సమాచారం అందింది. దాంతో పోలీసులు ఓ టీమ్గా ఏర్పడి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే, మృతడి కుటుంబ సభ్యులు, అతను తన రూమ్లో పడుకున్నాడని భావించామని తెలిపారు. పోలీసులు అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతున్నారు. బయట నుంచి వచ్చిన వెంటనే, రూమ్లోకి చేరుకున్న ఆ వ్యక్తి మృతి గురించి ముందుగా ఆయన రూమ్ మేట్స్ గుర్తించారు. వేరే రూమ్లో వారు నివసిస్తున్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు
- హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు..
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!







