అమెరికాలోని న్యూయార్క్ లో నిలిచిపోయిన ఎయిరిండియా విమానం
- April 19, 2017
అమెరికాలోని న్యూయార్క్ నగరం నుంచి భారత్ రావాల్సిన ఎయిరిండియా విమానం అక్కడే నిలిచిపోయింది. హైడ్రాలిక్ వైఫల్యం వల్ల విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో నిలిపివేసినట్లు ఎయిరిండియా వర్గాల వెల్లడించాయి. విమానంలో 300 మంది ప్రయాణికులు ఉన్నారు.
తాజా వార్తలు
- గల్ఫ్ ఎయిర్ టేకాఫ్ సేల్..తక్కవ ధరలకే 150,000 టిక్కెట్లు..!!
- సులైబిఖాట్ బీచ్లో ఫోటోగ్రాఫర్లపై ఆంక్షలు..!!
- ట్రావెల్ అండ్ టూరిజం సంస్థకు OMR15,815 ఫైన్..!!
- అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు..మార్చిలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా?
- డిజిటల్ ఆడిటర్ కార్డును ప్రారంభించిన ఖతార్..!!
- "చెక్ యువర్ హెల్త్" క్యాంపెయిన్..నిమిషాల్లో 10 పరీక్షలు..!!
- భారత్కు ట్రంప్ షాక్..
- లండన్లో అగ్నిప్రమాదం..తెలుగు యువకుడు మృతి
- ఉద్యోగాలకు దరఖాస్తు గడువు నేటితో ముగింపు!
- టైటానియం, రేర్ ఎర్త్ రంగాల్లో ఆంధ్రప్రదేశ్కు కొత్త దిశ: మంత్రి కొల్లు రవీంద్ర









