రోడ్డు ప్రమాదాల్లో 29 శాతం క్షీణత
- April 24, 2017
జరిగాయి. 2016లో ఇదే క్వార్టర్లో 1,257 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ (ఎన్సిఎస్ఐ) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. జనవరిలో 318, ఫిబ్రవరిలో 287, మార్చిలో 290 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డవారి సంఖ్య 691 (తగ్గుదల 16.3 శాతం) కాగా, మరణాల సంఖ్య 150 (తగ్గుదల 6.3 శాతం) నమోదయ్యాయి. రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ ఒమనీయుల సంఖ్య 19.2 శాతం తగ్గి, 516గా నమోదైంది. ఇందులో 144 మంది మహిళలు. చనిపోయినవారి సంఖ్య 108 కాగా, అందులో 24 మంది మహిళలు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ వలసదారుల సంఖ్య 175 కాగా, మరణించిన వలసదారులు 42 మంది. ఇవి కూడా గత ఏడాదితో పోల్చితే తగ్గుముఖం పట్టాయి. మార్చిలో మస్కట్ గవర్నరేట్ పరిధిలో అత్యధిక రోడ్డు ప్రమాదాలు నమోదయ్యాయి.
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









